కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి 5 ఏళ్ల కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కన్నతండ్రి

కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి 5 ఏళ్ల కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కన్నతండ్రి

పల్నాడు జిల్లా మాచర్లలో కన్న కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. పది రోజులుగా రాత్రి వేళల్లో అతడు కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి తన భార్య, అయిదేళ్ల కుమార్తెకు తాగించేవాడని, ఆపై కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు మూత్ర విసర్జనకు వెళ్లి బాధతో ఏడుస్తుండడంతో తల్లి ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా, అత్యాచారం జరిగిందని తేలిందని వారు వెల్లడించారు. 

 ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే.... ఆ ఊరిలోనే ఆ ఊరి వాళ్ళ ముందే ప్రభుత్వ అధికారుల ముందే కోర్టు పర్మిషన్ తీసుకుని ప్రపంచం మొత్తం తెలిసేలా వీడియోలు తీస్తూ ... ప్రతిక్షణం వాడికి నరకం చూపించి చూపించి చూపించి ఆ నరరూప రాక్షసుడ్ని చిత్రహింసలు చేసి చంపాలి. కోర్టు ఇచ్చే కీలకమైన తీర్పు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మా మహిళా శక్తి ఆర్గనైజేషన్ ఇస్తున్నటువంటి ఒక .......... 🙏🙏.
        
 మహిళా శక్తి ఆర్గనైజేషన్ (MSO)
 తిరుపతి