హార్దగేరి, మేదేహల్,గ్రామాల్లో పల్లెపండుగ కార్యక్రమం.....

హార్దగేరి, మేదేహల్,గ్రామాల్లో పల్లెపండుగ కార్యక్రమం.....

సర్పంచ్ ప్రహ్లాద గౌడ్ ,గురునాథ్ రెడ్డీ..

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెపండుగ కార్యక్రమన్ని హార్దగేరి, మేదేహాల్ గ్రామాల్లో కార్యక్రమన్ని నిర్వహించడం జరిగింది. సర్పంచ్ లు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమలు ముఖ్యం గా డ్రైనేజిలు, రోడ్డులు,పరిగణలోకి తీసుకోని అభివృద్ధి పనులు చేపట్టాలని సర్పంచ్ లు గ్రామస్తులు ఐకమత్యం తో నిర్ణయం తీసుకోవడం జరిగింది .అదేవిదంగా పాడిపరిశ్రమ చేసుకొనే వ్యవసాయ రైతు లకు గోకులం షెడ్డు నిర్మించు కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలో అర్హులైన వారు గోకులం షెడ్డు ను నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. కార్యక్రమం ల్లో హార్దగేరి,మేదేహాల్ గ్రామ ప్రజలు, సచివాలయం సిబ్బంది, మండల అభివృద్ధి అధికారులు, ఉపాధి హామీ పథకం ఏ పి ఓ, చక్రవర్తి మరియు సిబ్బంది రాము,పంచాయతీ సెక్రటరీ లు పంచాయతీ రాజ్ సిబ్బంది, సర్పంచ్ గురునాథ్ రెడ్డీ, ప్రహ్లాద గౌడ్, టీడీపీ హాలహర్వి మండల కన్వీనర్ సుధాకర్,హరినాథ్ రెడ్డీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.