రైలులో ప్రయాణికుల నుంచి ఒక్కో వాటర్ బాటిల్ కు రూ.5 చొప్పున ఎక్కువ ఛార్జీవసూలు చేసిన క్యాటరింగ్ సంస్థకు రైల్వే లక్ష జరిమానా విధించింది.
ఓ ప్రయాణికుడు 139 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయగా,అతడితో పాటు ఎక్కువ ధరకు బాటిళ్లు
కొన్న ప్రయాణికులందరికీ రైలు దిగేలోపే ఎక్కువగా వసూలు చేసిన డబ్బులును తిరిగి ఇప్పించినట్లు రైల్వే పేర్కొంది. ఈ వీడియోను రైల్వేశాఖ సోషల్ మీడియాలో
షేర్ చేసింది.