జగన్‌ ఏపీ పరువు తీశారు: షర్మిల.*

*జగన్‌ ఏపీ పరువు తీశారు: షర్మిల.*

 *ఏపీ మాజీ సీఎం జగన్‌కు పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.* 

 *ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్‌ రాష్ట్రం పరువు తీశారని ఆక్షేపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.*