నరసరావుపేటలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం.
*మాజీమంత్రి విడదల రజిని మాట్లాడుతూ*
కూటమి ప్రభుత్వంలో చెప్పిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒకమాట ఎన్నికల తర్వాత మరో మాటలా ఉంది
రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంది
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు నేనున్నాను అని ఎప్పటికప్పుడు భుజం తట్టారు
ఇకపై రైతులకు సంభందించిన ప్రతి అంశంలో వారికి పూర్తిగా అండగా నిలుస్తాం
*మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ*
కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసింది
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు
రైతు సమస్యలపై నరసరావుపేటలో రేపు కలెక్టర్ కి వినతిపత్రం అందజేస్తాం
వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా న్యాయం జరిగింది
కేవలం వైసీపీ నేతలపై కేసులు పెట్టడానికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లుగా ఉంది
*వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు మాట్లాడుతూ*
రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సీఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఒకప్పుడు రైతులను అన